Logo
Download our app
దశదినకర్మ కార్యక్రమంలో శ్రీరామమూర్తి
NEWS   Apr 15,2026 10:47 pm
పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన కాటరపు సుశీలమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె కుమారుడు కాటరపు ఆదినారాయణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టసమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Apr 15,2026 05:58 pm
అభివృద్ధి పనులు చేపట్టాలి: కార్పొరేటర్
గ‌త ఏడాదికి సంబంధించిన మున్సిపాలిటీ పన్ను రూ.36,54,146 విలువైన చెక్కును 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, సివిల్ సహాయ విభాగ అధికారి బి. శ్రీను ద్వారా...
LATEST NEWS   Apr 15,2026 05:58 pm
అభివృద్ధి పనులు చేపట్టాలి: కార్పొరేటర్
గ‌త ఏడాదికి సంబంధించిన మున్సిపాలిటీ పన్ను రూ.36,54,146 విలువైన చెక్కును 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, సివిల్ సహాయ విభాగ అధికారి బి. శ్రీను ద్వారా...
LATEST NEWS   Apr 15,2026 05:57 pm
భద్రాచలం దేవస్థానం హుండీ లెక్కింపు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 36 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.1,56,91,971 నగదు ఆదాయం...
LATEST NEWS   Apr 15,2026 05:57 pm
భద్రాచలం దేవస్థానం హుండీ లెక్కింపు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 36 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.1,56,91,971 నగదు ఆదాయం...
LATEST NEWS   Apr 15,2026 05:54 pm
కళానగర్ రోడ్లకు మోక్షం ఎప్పుడు?
మెట్‌పల్లి: కళానగర్ కాలనీలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. కాలనీలోకి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో ఒకేసారి 2 వాహనాలు వెళ్లలేని పరిస్థితి. బస్టాండ్ పరిసరాల...
LATEST NEWS   Apr 15,2026 05:54 pm
కళానగర్ రోడ్లకు మోక్షం ఎప్పుడు?
మెట్‌పల్లి: కళానగర్ కాలనీలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. కాలనీలోకి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో ఒకేసారి 2 వాహనాలు వెళ్లలేని పరిస్థితి. బస్టాండ్ పరిసరాల...
⚠️ You are not allowed to copy content or view source