Logo
Download our app
బీసీ ఆత్మగౌరవ భవనాలు అప్పగించాలి
NEWS   Apr 14,2026 09:13 pm
బీసీల ఆత్మగౌరవ భవనాల వినియోగంపై కురుమ కుల పెద్దలు, నాయకులు ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరి వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో నిర్మించిన 36 బీసీ ఆత్మగౌరవ భవనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా సంఘాలకు అప్పగించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని పేర్కొన్నారు. దేవునూరి లక్ష్మణ్, గురునాథ్ కురుమ, కొంగల పాండు పాల్గొని భవనాలను వెంటనే బీసీ సంఘాలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Top News


LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
BIG NEWS   Apr 14,2026 04:01 pm
நன்னிலம் பகுதியில் மாற்றுத்திறனாளி பிரச்சாரம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் பகுதியில் திமுக வேட்பாளர் முகமது முபாரக்கை ஆதரித்து மாற்றுத்திறனாளி சங்க தலைவர் தீபக்நாதன் பிரச்சாரத்தில் ஈடுபட்டார். வேட்பாளரின் சாதனைகள் மற்றும் தேர்தல் வாக்குறுதிகளை...
BIG NEWS   Apr 14,2026 04:01 pm
நன்னிலம் பகுதியில் மாற்றுத்திறனாளி பிரச்சாரம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் பகுதியில் திமுக வேட்பாளர் முகமது முபாரக்கை ஆதரித்து மாற்றுத்திறனாளி சங்க தலைவர் தீபக்நாதன் பிரச்சாரத்தில் ஈடுபட்டார். வேட்பாளரின் சாதனைகள் மற்றும் தேர்தல் வாக்குறுதிகளை...
⚠️ You are not allowed to copy content or view source