47 ఏళ్ల రాక్షస పాలన ముగింపు: ట్రంప్
NEWS Apr 08,2026 12:36 am
పశ్చిమాసియా యుద్ధంలో తమకు కొరకుపడని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరికత మట్టిలో కలుస్తుందని, ఇక మళ్లీ కోలుకునే అవకాశమే లేదన్నారు. రాత్రి 8 గంటల లోపు తలొగ్గితే సరి లేదంటే ఆ దేశ నాగరికత ఆనవాళ్లను తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరికలు చేశారు. ఇరాన్లో 47 ఏళ్ల రాక్షస పాలన, అవినీతి ఎట్టకేలకు ఈరోజుతో అంతం కానున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.