Logo
Download our app
సహజీవన జంటలకు కుటుంబ హోదా
NEWS   Mar 30,2026 03:11 pm
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా గుర్తిస్తామని పేర్కొంది. అందుకు ఎటువంటి ఆధారాలు అవసరం లేదని, కాకపోతే ఆ జంట అనుమతి తప్పనిసరని వెల్లడించింది. గతంలో పెళ్లికాని జంటలు తమను తాము వివాహితులుగా నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. జనగణన మొత్తం 33 ప్రశ్నల ఉంటాయి.

Top News


LATEST NEWS   Mar 30,2026 04:15 pm
ఆకస్మిక తనిఖీకి వ‌స్తున్నా: చంద్ర‌బాబు
ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు...
LATEST NEWS   Mar 30,2026 04:15 pm
ఆకస్మిక తనిఖీకి వ‌స్తున్నా: చంద్ర‌బాబు
ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు...
LATEST NEWS   Mar 30,2026 04:11 pm
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్!
వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనివల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని, రేషన్ కార్డు ఉన్నవారికి...
LATEST NEWS   Mar 30,2026 04:11 pm
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్!
వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనివల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని, రేషన్ కార్డు ఉన్నవారికి...
LATEST NEWS   Mar 30,2026 03:15 pm
ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్...
LATEST NEWS   Mar 30,2026 03:15 pm
ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్...
⚠️ You are not allowed to copy content or view source