Logo
Download our app
కుక్కల దాడిలో 30 మందికి గాయాలు
NEWS   Jan 05,2026 03:55 pm
భైంసా పట్టణంలో వీధి కుక్కలు బీభత్సం చేస్తున్నాయి. కుక్కల దాడికి తట్టుకోలేక పట్టణ ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. ఈరోజు ఉదయం గణేష్ నగర్ మదీనా కాలనీ కి చెందిన 30 మందిని కుక్కలు కలవడంతో గాయాల పాలు అయ్యారు. చికిత్స కోసం వీరిని పైసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Top News


LATEST NEWS   Jan 07,2026 02:23 pm
పెద్దకల్వల కెనాల్‌లో చెత్త తొలగింపు
పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ పరిధిలోని కెనాల్ కాల్వలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా జెసిబి...
LATEST NEWS   Jan 07,2026 02:23 pm
పెద్దకల్వల కెనాల్‌లో చెత్త తొలగింపు
పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ పరిధిలోని కెనాల్ కాల్వలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా జెసిబి...
LATEST NEWS   Jan 07,2026 02:22 pm
సబ్బితం: ఇందిరమ్మ చీరల పంపిణీ
పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో గ్రామ సర్పంచ్ నూనె సరోజన–రమేష్‌లు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచ్ నూనె సరోజన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో...
LATEST NEWS   Jan 07,2026 02:22 pm
సబ్బితం: ఇందిరమ్మ చీరల పంపిణీ
పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో గ్రామ సర్పంచ్ నూనె సరోజన–రమేష్‌లు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచ్ నూనె సరోజన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో...
LATEST NEWS   Jan 07,2026 02:15 pm
మార్కెట్ కమిటీ అభివృద్ధిపై సమావేశం
కథలాపూర్: మండలంలోని మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు. మార్కెట్ కార్యాలయం చుట్టూ విస్తరించి...
LATEST NEWS   Jan 07,2026 02:15 pm
మార్కెట్ కమిటీ అభివృద్ధిపై సమావేశం
కథలాపూర్: మండలంలోని మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు. మార్కెట్ కార్యాలయం చుట్టూ విస్తరించి...
⚠️ You are not allowed to copy content or view source