Logo
Download our app
మార్కెట్ కమిటీ అభివృద్ధిపై సమావేశం
NEWS   Jan 07,2026 02:15 pm
కథలాపూర్: మండలంలోని మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు. మార్కెట్ కార్యాలయం చుట్టూ విస్తరించి ఉన్న తుమ్మ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రైతుల సౌకర్యార్థం గోదాం ఏర్పాటు చేయాలని, మార్కెట్ కార్యాలయం మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించేలా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్లు హాజమ్‌, పంభాల శంకర్‌, వెంకటేష్‌, రమేష్ నాయక్‌, చీటి జగన్ రావు‌, వాకిటీ రాజారెడ్డి‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Mar 04,2026 02:07 pm
MLAగా పోటీ చేస్తా: కొండా సుస్మితా
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు చెప్పారు. పరకాల...
LATEST NEWS   Mar 04,2026 02:07 pm
MLAగా పోటీ చేస్తా: కొండా సుస్మితా
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు చెప్పారు. పరకాల...
LATEST NEWS   Mar 04,2026 12:21 pm
అభిమానులతో క‌లిసి విరోష్ భోజనం
నవదంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఫ్యాన్స్‌కు స్పెష‌ల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫ్యాన్స్ కోసం విందు ఏర్పాటు చేసి స్వయంగా వంటకాలు, స్వీట్లు...
LATEST NEWS   Mar 04,2026 12:21 pm
అభిమానులతో క‌లిసి విరోష్ భోజనం
నవదంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఫ్యాన్స్‌కు స్పెష‌ల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫ్యాన్స్ కోసం విందు ఏర్పాటు చేసి స్వయంగా వంటకాలు, స్వీట్లు...
LATEST NEWS   Mar 04,2026 12:04 pm
విజయ్‌కి సినిమాని మించిన‌ క‌ష్టాలు
విజయ్ సినిమాల్లో స్టార్ కానీ నిజ జీవితంలో సినిమాకు మించిన క‌ష్టాలు. త‌న TVK పార్టీకి వరుస వివాదాలు. కరూర్ రోడ్‌షో తొక్కిసలాటలో 41 మంది మృతి...
LATEST NEWS   Mar 04,2026 12:04 pm
విజయ్‌కి సినిమాని మించిన‌ క‌ష్టాలు
విజయ్ సినిమాల్లో స్టార్ కానీ నిజ జీవితంలో సినిమాకు మించిన క‌ష్టాలు. త‌న TVK పార్టీకి వరుస వివాదాలు. కరూర్ రోడ్‌షో తొక్కిసలాటలో 41 మంది మృతి...
⚠️ You are not allowed to copy content or view source