Logo
Download our app
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
NEWS   Jan 03,2026 12:21 pm
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, స్పీక‌ర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్‌ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, ఏపీ హైకోర్టు జ‌డ్జీ జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొంటారు.

Top News


LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...
LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
⚠️ You are not allowed to copy content or view source