Logo
Download our app
మంత్రి జూపల్లికి వినతి పత్రం
NEWS   Jan 03,2026 10:16 am
మొన్నటి వర్షాకాలంలో వచ్చిన వరదల కారణంగా నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. దీంతో సుమారు 150 ఎకరాల వ్యవసాయ పంట పొలాలు పూర్తిగా నాశనం అయ్యాయి. చెరువులో నీరు లేకపోవడంతో మత్స్యకారులు జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇంచార్జీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకొని పెద్ద చెరువు కట్టకు తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని కూచాడి శ్రీహరి రావు ఆధ్వ‌ర్యంలో వినతి పత్రం సమర్పించారు.

Top News


ENTERTAINMENT   Jun 10,2026 01:10 am
వెండితెరపైకి ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అర్జున్ యాదవ్, అదితి జంటగా, హరికృష్ణ పామంజి...
ENTERTAINMENT   Jun 10,2026 01:10 am
వెండితెరపైకి ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అర్జున్ యాదవ్, అదితి జంటగా, హరికృష్ణ పామంజి...
LATEST NEWS   Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS   Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
⚠️ You are not allowed to copy content or view source