Logo
Download our app
భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు
NEWS   Dec 30,2025 02:57 pm
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ఈరోజు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని ప్రాచీన దేవాలయం దేవరకోటలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో నిలబడి వేచి చూశారు. ఆలయ ప్రాంగణంలో భజన బృందాలు ఆలపించిన భక్తిగీతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి.

Top News


LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...
LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
⚠️ You are not allowed to copy content or view source