Logo
Download our app
గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
NEWS   Dec 24,2025 09:10 pm
దేశ ప్రజలకు ఆనందం, ప్రేమ, శాంతి, సహనం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గిరిజన ఇంజనీరింగ్ శాఖ భద్రాచలం కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. ఉద్యోగులంతా కలిసి వేడుకలు జరుపుకోవడం ఆనందకరమని చెప్పారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటస్వామి, భవాని, బుచ్చలు, వెంకన్న, బుచ్చిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 08:58 pm
మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్...
LATEST NEWS   Jan 28,2026 08:58 pm
మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్...
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
⚠️ You are not allowed to copy content or view source