Logo
Download our app
దక్షిణాఫ్రికాకు 299 లక్ష్యమిచ్చిన టీమిండియా
NEWS   Nov 02,2025 08:44 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ బ్యాటింగ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యం ఉంచింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ తుదిపోరులో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (87), స్మృతి మంధాన (45) శుభారంభం అందించారు. అనంతరం దీప్తి శర్మ (58) హాఫ్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. రిచా ఘోష్ (34) చివర్లో వేగంగా పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో అయబొంగా ఖాకా 3 వికెట్లు తీయగా, డి క్లర్క్, మ్లాబా, ట్రయాన్ ఒక్కొక్కరు తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source