Logo
Download our app
గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
NEWS   Nov 02,2025 07:54 pm
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడం, మౌలిక వసతులు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ అన్నారు. పి.మాకవరంలో రూ.12 లక్షలతో అంగన్వాడి భవనం, బట్ట పనుకులలో రూ.32 లక్షలతో పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు, పంచాయతీలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source