Logo
Download our app
కాశీబుగ్గ ఆలయం మూసివేత
NEWS   Nov 02,2025 01:57 pm
AP: నిన్న తొక్కిసలాట జరిగిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయాన్ని అధికారులు మూసేశారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయన నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. అటు తొక్కిసలాటపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Top News


LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source