Logo
Download our app
మరణామృదంగం ఇంకెన్నాళ్లు?
NEWS   Nov 01,2025 04:42 pm
AP: కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే కాశీబుగ్గ తొక్కిసలాటలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ 2 ఘటనల్లోనూ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజలను చిదిమేశాయి. తాజా దుర్ఘటనలో ఆలయం గురించి విపరీతమైన ప్రచారం, సౌకర్యాల లేమి 10 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పులకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు కూడా మరణామృదంగం కొనసాగుతూనే ఉంటుంది.

Top News


LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source