Logo
Download our app
ఘనంగా ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహణ
NEWS   Oct 31,2025 11:16 pm
దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కథలాపూర్‌లో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కథలాపూర్ ఎస్‌ఐ నవీన్ నాయకత్వంలో శనివారం ఉదయం ప్రారంభమైంది. సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించిన ఈ రన్‌లో పోలీస్ మిత్రులు, ZPHS, TGMS, KGBV, మాస్ట్రో పాఠశాలల విద్యార్థులు, మండలంలోని నాయకులు, యువత, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశ ఐక్యత సాధనలో సర్దార్ పటేల్ చేసిన విశేష కృషిని గుర్తు చేస్తూ ఎస్‌ఐ నవీన్ ప్రసంగించారు. “దేశంలోని 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి నిజాం పాలన నుండి హైదరాబాద్ (తెలంగాణ)ను విముక్తి చేయడంలో సర్దార్ పటేల్ గారి పాత్ర అమూల్యం” అని అన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Top News


LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source