Logo
Download our app
మెట్‌పల్లిలో దొంగల ముఠా అరెస్ట్
NEWS   Oct 31,2025 01:52 pm
మెట్‌పల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా కోరుట్ల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో ఇళ్లతో పాటు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.20,000 నగదు, వెండి ఆభరణాలు, 4 ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులతో 11కి పైగా కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందని డీఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు కాశిరాం (కూలీ) మెట్‌పల్లిలో ఇళ్ల వివరాలు సేకరించేవాడని, అతని సహచరులు ఎల్లయ్య, సాయిలు రాత్రి వేళల్లో మాస్కులు, గ్లౌజులు ధరించి తాళాలు, బీరువాలు పగులగొట్టి దొంగతనాలు చేపట్టేవారని తెలిపారు. దొంగతనాల ద్వారా సొంతం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలను గోల్డ్‌స్మిత్ వెంకటచారి కొనుగోలు చేసి దాచిపెట్టేవాడని, ఈ దొంగల ముఠా అరెస్టుతో ఇటీవల చోటుచేసుకున్న పలు దొంగతన కేసులు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ వివరించారు.

Top News


LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source