Logo
Download our app
పటేల్ జయంతి సందర్భంగా 2K రన్
NEWS   Oct 31,2025 06:31 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఏకతా దివస్ను పురస్కరించుకొని ఈ ఉదయం 2K రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. గ్రామీణ ఎస్సై లింబాద్రి ఆధ్వర్యంలో మంజులాపూర్ వరకు 2K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బంది, పట్టణంలోని యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్ అనంతరం మంజులాపూర్ గ్రామస్థులు ఎస్సై లింబాద్రిని శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతను తెలియజేశారు. సమాజంలో ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source