Logo
Download our app
రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు
NEWS   Oct 29,2025 09:49 pm
అనంతగిరి మండలం: లుంగపర్తి పంచాయతీ పరిధిలోని పులుసు మామిడి గ్రామ సమీపంలోని రైగండువా ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. భారీ వర్షాల ప్రభావంతో పెద్ద పెద్ద రాతి బండలు రహదారి మీదకు జారిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక యువకుడు మజ్జి దామోదర్ మాట్లాడుతూ, “కొండచరియలు రోడ్డుమీద పడిపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది” అని తెలిపారు. గ్రామస్తులు మండల అధికారులను తక్షణమే స్పందించి రహదారి నుంచి రాళ్లను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source