Logo
Download our app
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచన
NEWS   Oct 29,2025 05:03 pm
ప్రకాశం జిల్లా: మొంథా తుపాను ప్రభావంతో కొండేపి మండలంలో వాగులు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొండేపి అట్లేరు, అనకర్లపూడి మూసి వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎస్సై ప్రేమ్‌కుమార్ ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వాగులు తగ్గేవరకు ఎవరూ ఆ మార్గాల్లో ప్రయాణాలు చేయరాదని, పొంగుతున్న నీటిలోకి వెళ్లడం ప్రాణహానికరమని హెచ్చరించారు. సాయంత్రం వరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source