Logo
Download our app
డీజీపీని కలిసిన FGG ప్రతినిధులు
NEWS   Oct 27,2025 11:26 pm
HYD: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు పద్మనాభ రెడ్డి, సయ్యద్ రఫీ, వివేక్, భాస్కర్ రెడ్డి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. పౌరులు - పోలీసుల మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా, ఫిర్యాదులను సత్వరంగా, నిష్పాక్షికంగా పరిష్కరించేలా సూచనలు ఇవ్వాలని కోరారు. పోలీసుల ప్రవర్తనపై ప్రజలు కొత్తగా ఏర్పాటైన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ తెలిపారు. ఇక సంస్థ 15 ఏళ్ల సంద‌ర్భంగా రిలీజైన సోవనీర్‌ను డీజీపీకి అందజేశారు.

Top News


BIG NEWS   Oct 27,2025 11:17 pm
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్
* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15కి.మీ వేగంతో కదులుతున్న తుఫాను. * రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. * 44 మున్సిపాలిటీలు,...
BIG NEWS   Oct 27,2025 11:17 pm
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్
* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15కి.మీ వేగంతో కదులుతున్న తుఫాను. * రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. * 44 మున్సిపాలిటీలు,...
LATEST NEWS   Oct 27,2025 11:11 pm
92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక
కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి...
LATEST NEWS   Oct 27,2025 11:11 pm
92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక
కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి...
LATEST NEWS   Oct 27,2025 11:07 pm
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30...
LATEST NEWS   Oct 27,2025 11:07 pm
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30...
⚠️ You are not allowed to copy content or view source