Logo
Download our app
92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక
NEWS   Oct 27,2025 11:11 pm
కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్‌గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయిన‌ట్టు స‌మాచారం.

Top News


LATEST NEWS   Oct 27,2025 11:26 pm
డీజీపీని కలిసిన FGG ప్రతినిధులు
HYD: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు పద్మనాభ రెడ్డి, సయ్యద్ రఫీ, వివేక్, భాస్కర్ రెడ్డి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. పౌరులు -...
LATEST NEWS   Oct 27,2025 11:26 pm
డీజీపీని కలిసిన FGG ప్రతినిధులు
HYD: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు పద్మనాభ రెడ్డి, సయ్యద్ రఫీ, వివేక్, భాస్కర్ రెడ్డి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. పౌరులు -...
BIG NEWS   Oct 27,2025 11:17 pm
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్
* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15కి.మీ వేగంతో కదులుతున్న తుఫాను. * రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. * 44 మున్సిపాలిటీలు,...
BIG NEWS   Oct 27,2025 11:17 pm
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్
* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15కి.మీ వేగంతో కదులుతున్న తుఫాను. * రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. * 44 మున్సిపాలిటీలు,...
LATEST NEWS   Oct 27,2025 11:07 pm
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30...
LATEST NEWS   Oct 27,2025 11:07 pm
అయ్యప్ప దీక్షలో ఉంటూ లంచం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ ఆఫీసులో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు. 2 ఎకరాల 30...
⚠️ You are not allowed to copy content or view source