Logo
Download our app
వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీప దానాలు
NEWS   Oct 25,2025 03:59 am
కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ భూనీల గోదావెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సందర్భంగా కార్తిక దీప దానాలు సమర్పించారు భక్తులు. పురోహితులు వెంకటేశ్వర చారులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని దీనిద్వారా సకల పాప హరణం, సకల పుణ్యప్రదం, జరుగుతుందని అన్నారు. ఈ కార్తికే మా సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు , ఉదయం సాయంత్రం దేవాలయంలో కార్తిక పురాణాము పఠనం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం..

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source