Logo
Download our app
బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్బ్రాంతి
NEWS   Oct 24,2025 12:09 pm
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరమ‌ని ప్ర‌ధాని మోదీ దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఎక్స్-గ్రేషియా ప్రకటించారు ప్రధాని. బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. ప్రమాదం నుంచి 23 మంది ప్రయాణికులు బయటపడ్డారు.

Top News


TECHNOLOGY   Jan 29,2026 04:22 pm
డైనోసర్ పాదముద్ర.. లోపల మన సైజ్!
పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాద ముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) సైజులోని ఈ పాదముద్రలో ఒక మనిషి పడుకోవచ్చు. 130 మిలియన్ ఏళ్ల కిందటి...
TECHNOLOGY   Jan 29,2026 04:22 pm
డైనోసర్ పాదముద్ర.. లోపల మన సైజ్!
పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాద ముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) సైజులోని ఈ పాదముద్రలో ఒక మనిషి పడుకోవచ్చు. 130 మిలియన్ ఏళ్ల కిందటి...
BIG NEWS   Jan 29,2026 04:16 pm
திருக்கண்ணமங்கையில் கீரி கடித்து சிறுவன் இறப்பு
திருவாரூர் மாவட்டம் அம்மையப்பன் திருக்கண்ணமங்கையில் முத்து வீட்டிற்கு வந்த கீரிப்பிள்ளை, அவரது ஏழு வயது மகன் நவீன் கையை கடித்துள்ளது. அந்தப்பகுதி மருத்துவமனையில் சிறுவனுக்கு ஊசி போட்ட...
BIG NEWS   Jan 29,2026 04:16 pm
திருக்கண்ணமங்கையில் கீரி கடித்து சிறுவன் இறப்பு
திருவாரூர் மாவட்டம் அம்மையப்பன் திருக்கண்ணமங்கையில் முத்து வீட்டிற்கு வந்த கீரிப்பிள்ளை, அவரது ஏழு வயது மகன் நவீன் கையை கடித்துள்ளது. அந்தப்பகுதி மருத்துவமனையில் சிறுவனுக்கு ஊசி போட்ட...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
⚠️ You are not allowed to copy content or view source