Logo
Download our app
పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
NEWS   Oct 23,2025 02:08 pm
రాజమహేంద్రవరం: పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు ప్రభుత్వం ఆస్పత్రిలో డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కొవ్వూరు పట్టణ, మండల పరిధిలోని అధిక సంఖ్యలో యువకులు రక్తదాన శిబిరంలో స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు మండల వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి జుత్తక చరణ్ తేజ రక్తదానం చేశారు. కరోనా సమయం నుండి నేటి వరకు 8 సార్లు రక్తదానం చేసిన చరణ్ తేజను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source