Logo
Download our app
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయోద్దు
NEWS   Oct 20,2025 09:44 pm
APలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా నిలుపుకోవాలని గిరిజన యువత డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మెల్యే మత్యారాస విశ్వేశ్వర రాజు సూచనల మేరకు గూడెం కొత్త వీధి మండలం, ఆర్.వి.నగర్ పరిధిలో ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ వైద్య విద్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు నష్టపోతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత, వైఎస్సార్సీపీ అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Oct 20,2025 11:25 pm
రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ
సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె...
LATEST NEWS   Oct 20,2025 11:25 pm
రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ
సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె...
BIG NEWS   Oct 20,2025 11:22 pm
దీపావళి వేడుకల్లో చంద్ర‌బాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు....
BIG NEWS   Oct 20,2025 11:22 pm
దీపావళి వేడుకల్లో చంద్ర‌బాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు....
LIFE STYLE   Oct 20,2025 11:16 pm
మీ డ‌బ్బు బంగారంలా పెరిగే 4 మార్గాలు!
LIFE STYLE   Oct 20,2025 11:16 pm
మీ డ‌బ్బు బంగారంలా పెరిగే 4 మార్గాలు!
⚠️ You are not allowed to copy content or view source