Logo
Download our app
గుర్రాయి జలపాతాన్ని అభివృద్ధి చేయండి
NEWS   Oct 20,2025 12:18 am
అల్లూరి జిల్లా,జీ.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయితీకి చెందిన గుర్రాయి గ్రామంలో టూరిజం డైరెక్టర్ రమేష్ నాయుడు పర్యటించారు. ప్రకృతి అందాలతో, కొండల నడుమ,పొడవైన చాపరాతి మీదుగా జలపాతం ప్రవహిస్తూ ఉంది. ఈ జలపాతం ఇరువైపులా పెద్ద కొండలు ఉండడంతో కిలోమీటర్లు పొడవునా చాపరాతి ఉండడంతో కొండల పైనుంచి వచ్చే నీరు చాపరాతి మీదుగా వెళ్లడం ప్రకృతి ప్రియులకు, సందర్శకులకు ఆకర్షిస్తుంది.జి మాడుగుల మండల కేంద్రం నుండి 3కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజన ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని,జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పీవో ఈ జలపాతాన్ని సందర్శించి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలని కోరారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source