Logo
Download our app
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
NEWS   Oct 18,2025 07:22 am
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెబుతున్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకొంటా. బీసీలం మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు.. శాసించే స్థాయిలో ఉన్నాం. బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్న వారికి ఇచ్చిన శాఖలు చిన్నవి.

Top News


LATEST NEWS   Oct 18,2025 03:40 pm
టిప్పర్ దొంగలించిన ముఠా అరెస్ట్
రాజమహేంద్రవరం: రాజమండ్రి పరిధిలో టిప్పర్ లారీని దొంగిలించిన ముఠాను ట్టుకున్నట్లు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజానగరం లో...
LATEST NEWS   Oct 18,2025 03:40 pm
టిప్పర్ దొంగలించిన ముఠా అరెస్ట్
రాజమహేంద్రవరం: రాజమండ్రి పరిధిలో టిప్పర్ లారీని దొంగిలించిన ముఠాను ట్టుకున్నట్లు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజానగరం లో...
BIG NEWS   Oct 18,2025 02:37 pm
BCల ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారు
తెలంగాణలో బీసీలకు అన్యాయం జ‌రుగుతూనే వుంది. రాజకీయాల్లో 42% రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్‌‌తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్‌లో...
BIG NEWS   Oct 18,2025 02:37 pm
BCల ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారు
తెలంగాణలో బీసీలకు అన్యాయం జ‌రుగుతూనే వుంది. రాజకీయాల్లో 42% రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్‌‌తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్‌లో...
LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
⚠️ You are not allowed to copy content or view source