Logo
Download our app
బంగారం ధర ₹2లక్షల‌కు చేరనుందా?
NEWS   Oct 17,2025 06:57 pm
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాగే పెరిగితే 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర ₹2 లక్షలకు చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹3,330 పెరిగి ₹1,32,770కు చేరిన విషయం తెలిసిందే. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం, గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2027లోనే ఇది సాధ్యం కావొచ్చని మరికొందరంటున్నారు.

Top News


BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:10 pm
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు...
LATEST NEWS   Oct 17,2025 07:10 pm
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు...
⚠️ You are not allowed to copy content or view source