Logo
Download our app
పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
NEWS   Oct 17,2025 07:05 pm
అనంతగిరి (మం) జీనబాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని పంచాయతీ టిడిపి అధ్యక్షుడు గండి సురేష్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, ఎస్ఎంసి సభ్యులు కలిసి ఐటీడీఏ పీఓ కు వినతిపత్రం అందజేశారు. “మండలంలోని మారుమూల గ్రామాలైన పినకోట, జీనబాడు ప్రాంతాల్లో సుమారు 150 పైబడి 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. అయితే, వీరికి 100 కి.మీ దూరంలో ఉన్న శివలింగపురంలో పరీక్ష కేంద్రం కేటాయించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు” అని తెలిపారు. అక్కడ వసతి సౌకర్యాలు తగిన విధంగా లేవని, విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా జీనబాడు పాఠశాలలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి సీనియర్ నాయకులు పాగి దేముడు తదితరులు పాల్గొన్నారు.

Top News


BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:10 pm
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు...
LATEST NEWS   Oct 17,2025 07:10 pm
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు...
⚠️ You are not allowed to copy content or view source