Logo
Download our app
పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
NEWS   Oct 17,2025 07:05 pm
అనంతగిరి (మం) జీనబాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని పంచాయతీ టిడిపి అధ్యక్షుడు గండి సురేష్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, ఎస్ఎంసి సభ్యులు కలిసి ఐటీడీఏ పీఓ కు వినతిపత్రం అందజేశారు. “మండలంలోని మారుమూల గ్రామాలైన పినకోట, జీనబాడు ప్రాంతాల్లో సుమారు 150 పైబడి 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. అయితే, వీరికి 100 కి.మీ దూరంలో ఉన్న శివలింగపురంలో పరీక్ష కేంద్రం కేటాయించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు” అని తెలిపారు. అక్కడ వసతి సౌకర్యాలు తగిన విధంగా లేవని, విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా జీనబాడు పాఠశాలలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి సీనియర్ నాయకులు పాగి దేముడు తదితరులు పాల్గొన్నారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source