Logo
Download our app
మక్క కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS   Oct 17,2025 05:33 pm
ఇబ్రహీంపట్నంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తహశీల్దార్ వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు బోరిగం రాజు, వెంకట్ రెడ్డి,ప్యాక్స్ ఛైర్మన్లు బద్దం గోపీ, పాక్స్ సీఈఓ సతీష్, అగ్రికల్చర్ ఏవో రాజకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే మద్దతు ధర ₹2400 పొందాలని కోరారు. నష్టపోవద్దని సూచించారు. అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Top News


BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:10 pm
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు...
LATEST NEWS   Oct 17,2025 07:10 pm
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు...
⚠️ You are not allowed to copy content or view source