Logo
Download our app
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
NEWS   Oct 17,2025 07:10 pm
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు పడినప్పుడు వరదనీరు, గృహ వ్యర్థ నీరు సీసీ రోడ్లపై నిలిచిపోతూ దుర్వాసనతోపాటు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రామంలో దోమలు, ఈగలు పెరిగి మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయని గిరిజనులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ నిర్మాణంపై ఎన్నోసార్లు అధికారులను కోరినప్పటికీ స్పందన లభించలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...
LATEST NEWS   Oct 17,2025 07:07 pm
'ఆడియో లీక్ పై దర్యాప్తుకు ఆదేశించాం'
రాజమండ్రికి చెందిన టిడిపి నాయకులు మద్యం సిండికేట్‌పై చర్చించినట్లు విడుదలైన ఆడియో లీక్ అంశంపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు దర్యాప్తు ఆదేశాలు జారీచేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే...
LATEST NEWS   Oct 17,2025 07:07 pm
'ఆడియో లీక్ పై దర్యాప్తుకు ఆదేశించాం'
రాజమండ్రికి చెందిన టిడిపి నాయకులు మద్యం సిండికేట్‌పై చర్చించినట్లు విడుదలైన ఆడియో లీక్ అంశంపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు దర్యాప్తు ఆదేశాలు జారీచేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే...
LATEST NEWS   Oct 17,2025 07:05 pm
పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
అనంతగిరి (మం) జీనబాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని పంచాయతీ టిడిపి అధ్యక్షుడు గండి సురేష్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు,...
LATEST NEWS   Oct 17,2025 07:05 pm
పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
అనంతగిరి (మం) జీనబాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని పంచాయతీ టిడిపి అధ్యక్షుడు గండి సురేష్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు,...
⚠️ You are not allowed to copy content or view source