Logo
Download our app
చిలకగెడ్డలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
NEWS   Oct 16,2025 11:00 pm
అనంతగిరి మండలం చిలకలగెడ్డ మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆవరణలో డా. అబ్దుల్‌ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిల్లో నోకుల్‌దాస్‌, ఉపాధ్యాయులు నరాజి మల్లేశ్వరరావు మాట్లాడుతూ — ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 15న భారత11వ రాష్ట్రపతి డాక్టర్‌ ఏ.పీజే. అబ్దుల్‌ కలాం జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జయంతి వేడుకలుగా జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ప్రేరణనిచ్చే ఈ రోజు విద్యారంగ అభివృద్ధి, విజ్ఞాన ప్రగతి, యువతలో నిబద్ధతను పెంపొందించే దినంగా భావించబడుతుందని పేర్కొన్నారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source