Logo
Download our app
అక్క‌డ ₹17,000 త‌క్కువ‌ ధ‌ర‌కే వెండి
NEWS   Oct 15,2025 10:59 am
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్‌లో కేజీ వెండి ₹1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది ₹2,07,000 ఉంది. అంటే ఏకంగా ₹17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్‌లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ ₹14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Top News


TECHNOLOGY   Jan 29,2026 04:22 pm
డైనోసర్ పాదముద్ర.. లోపల మన సైజ్!
పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాద ముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) సైజులోని ఈ పాదముద్రలో ఒక మనిషి పడుకోవచ్చు. 130 మిలియన్ ఏళ్ల కిందటి...
TECHNOLOGY   Jan 29,2026 04:22 pm
డైనోసర్ పాదముద్ర.. లోపల మన సైజ్!
పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాద ముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) సైజులోని ఈ పాదముద్రలో ఒక మనిషి పడుకోవచ్చు. 130 మిలియన్ ఏళ్ల కిందటి...
BIG NEWS   Jan 29,2026 04:16 pm
திருக்கண்ணமங்கையில் கீரி கடித்து சிறுவன் இறப்பு
திருவாரூர் மாவட்டம் அம்மையப்பன் திருக்கண்ணமங்கையில் முத்து வீட்டிற்கு வந்த கீரிப்பிள்ளை, அவரது ஏழு வயது மகன் நவீன் கையை கடித்துள்ளது. அந்தப்பகுதி மருத்துவமனையில் சிறுவனுக்கு ஊசி போட்ட...
BIG NEWS   Jan 29,2026 04:16 pm
திருக்கண்ணமங்கையில் கீரி கடித்து சிறுவன் இறப்பு
திருவாரூர் மாவட்டம் அம்மையப்பன் திருக்கண்ணமங்கையில் முத்து வீட்டிற்கு வந்த கீரிப்பிள்ளை, அவரது ஏழு வயது மகன் நவீன் கையை கடித்துள்ளது. அந்தப்பகுதி மருத்துவமனையில் சிறுவனுக்கு ஊசி போட்ட...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
⚠️ You are not allowed to copy content or view source