Logo
Download our app
అక్క‌డ ₹17,000 త‌క్కువ‌ ధ‌ర‌కే వెండి
NEWS   Oct 15,2025 10:59 am
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్‌లో కేజీ వెండి ₹1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది ₹2,07,000 ఉంది. అంటే ఏకంగా ₹17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్‌లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ ₹14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source