₹2 లక్షలకు చేరువలో కిలో వెండి
NEWS Oct 13,2025 01:30 pm
కిలో వెండి ధర ₹2లక్షల వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీపై ఏకంగా ₹5వేలు పెరిగి ₹1,95,000గా ఉంది. అటు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.320 పెరిగి రూ.1,24,540కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రేటు రూ.300 పెరిగి రూ.1,14,950 పలుకుతోంది.