Logo
Download our app
మోదీతో రామ్‌చరణ్ దంపతులు భేటీ!
NEWS   Oct 11,2025 09:16 pm
ప్రపంచవ్యాప్తంగా విలువిద్య వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తొలిసారిగా 'ఆర్చరీ ప్రీమియర్ లీగ్' (APL)ను లాంచ్ చేశారు. ఇటీవల ఢిల్లీలో చరణ్ స్వయంగా ప్రారంభించారు. మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి. లీగ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అనిల్ కామినేనితో కలిసి చరణ్, ఉపాసన ప్రధానిని కలుసుకున్నారు. లీగ్ విజయవంతం కావడానికి గల కారణాలను, భవిష్యత్తులో ఆర్చరీ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source