Logo
Download our app
'జియో ఏఐ క్లాస్‌రూమ్' ఉచిత కోర్సు
NEWS   Oct 09,2025 02:03 pm
విద్యార్థుల్లో ఏఐ పరిజ్ఞానం కోసం 'జియో ఏఐ క్లాస్‌రూమ్' పేరుతో ఫ్రీ ఫౌండేషన్ కోర్సును ప్రారంభించింది. జియో ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి రూపొందించిన ఈ కోర్సును జియోపీసీ ద్వారా పీసీలు, ల్యాప్‌టాప్‌లు, జియో సెట్-టాప్ బాక్సుల హెల్ప్‌తో స్మార్ట్ టీవీల్లో యాక్సెస్ చేయవచ్చు. 4 వారాల్లో ఏఐ ప్రాథమిక అంశాలు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి విషయాలపై శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్‌తో పాటు, జియోపీసీ యూజర్లకు జియో ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ అందిస్తారు. ఈ కోర్స్‌కి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే http://www.jio.com/selfcare/interest/ai-classroom అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

Top News


LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
⚠️ You are not allowed to copy content or view source