Logo
Download our app
అధికారులతో జడ్పీ సీఈవో సమావేశం
NEWS   Oct 09,2025 02:21 pm
స్థానిక సంస్థల ఎన్నికలకు దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో పినపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జెడ్పి సీఈవో చంద్రశేఖర్ పరిశీలించారు. పినపాక మండలం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఎంపీడీవో సునీల్ కుమార్ ను అడిగి పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.

Top News


ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:27 pm
ఇండియాటుడే సర్వేలో ప్రధానిగా బెస్ట్
భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు Mood of the Nation సర్వే తేల్చిన‌ట్టు ఇండియా టుడే తెలిపింది. 6 నెలల...
LATEST NEWS   Jan 29,2026 10:27 pm
ఇండియాటుడే సర్వేలో ప్రధానిగా బెస్ట్
భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు Mood of the Nation సర్వే తేల్చిన‌ట్టు ఇండియా టుడే తెలిపింది. 6 నెలల...
⚠️ You are not allowed to copy content or view source