Logo
Download our app
వంతెన నిర్మాణం కోసం పరిశీలన
NEWS   Oct 08,2025 10:34 pm
అనంతగిరి మండలం గరుగుబిల్లి ప్రధాన రహదారిపై హై లెవల్ వంతెన నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించినట్టు టీడీపీ అనంతగిరి మండల క్లస్టర్ ఇన్‌చార్జి పెరుమాళ్ నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గరుగుబిల్లి, రొంపల్లి పంచాయతీల ప్రజలు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాగులు దాటడం కోసం ప్రజలు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని, వర్షాకాలంలో వంతెనల లేమితో అనేక ప్రాణనష్టాలు సంభవించాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా వంతెన నిర్మాణం అత్యవసరమని ఆమె అన్నారు.

Top News


ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:27 pm
ఇండియాటుడే సర్వేలో ప్రధానిగా బెస్ట్
భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు Mood of the Nation సర్వే తేల్చిన‌ట్టు ఇండియా టుడే తెలిపింది. 6 నెలల...
LATEST NEWS   Jan 29,2026 10:27 pm
ఇండియాటుడే సర్వేలో ప్రధానిగా బెస్ట్
భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు Mood of the Nation సర్వే తేల్చిన‌ట్టు ఇండియా టుడే తెలిపింది. 6 నెలల...
⚠️ You are not allowed to copy content or view source