Logo
Download our app
పాల ఉత్పత్తిదారుడికి పుస్తెమట్టెలు అందజేత
NEWS   Oct 08,2025 08:32 pm
రాఘవపేట గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారుడు మైలారపు నరేష్ కుమార్తె వివాహం సందర్భంగా, కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో అమలవుతున్న డెయిరీ కళ్యాణ మస్తు పథకంలో భాగంగా పుస్తె మట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మేనేజర్ రవీందర్ రావు, అసిస్టెంట్ మేనేజర్‌లు లక్ష్మిపతి, ప్రదీప్, రవి ప్రసాద్, సూపర్‌వైజర్ రమేష్, నరేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. డెయిరీ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం కరీంనగర్ డెయిరీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Top News


LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
⚠️ You are not allowed to copy content or view source