Logo
Download our app
అమ్మవారి లడ్డు ₹ 1 లక్ష 5 వేలు
NEWS   Oct 02,2025 11:42 pm
మాదాపూర్: నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి లడ్డు ప్రసాదం వేలం పాటలో రూ. 1,05000కు చేరింది. ఈ లడ్డును గరిపెల్లి శ్రీధర్ కుటుంబం గెలుచుకున్నారు. ఇంత ఎక్కువ మొత్తంలో లడ్డు వేలం కావడంతో సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో, అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Top News


LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...
LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...
LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
⚠️ You are not allowed to copy content or view source