Logo
Download our app
జైతవరం: జీఎస్టీపై అవగాహన సదస్సు
NEWS   Oct 01,2025 01:57 pm
చీడికాడ మండలం జైతవరం గ్రామంలో జీఎస్టీపై అవగాహన సదస్సు జరిగింది. నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మందులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని పశువైద్య అధికారి డాక్టర్ ఏ.సి.హెచ్. గణేశ్వర్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ కోడూరు సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గ్రామస్తులు హాజరై ఆసక్తిగా విన్నారు. అధికారులు జీఎస్టీపై వివరాలు తెలియజేస్తూ, ప్రజల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

Top News


LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...
LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...
LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
⚠️ You are not allowed to copy content or view source