Logo
Download our app
జైతవరం: జీఎస్టీపై అవగాహన సదస్సు
NEWS   Oct 01,2025 01:57 pm
చీడికాడ మండలం జైతవరం గ్రామంలో జీఎస్టీపై అవగాహన సదస్సు జరిగింది. నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మందులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని పశువైద్య అధికారి డాక్టర్ ఏ.సి.హెచ్. గణేశ్వర్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ కోడూరు సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గ్రామస్తులు హాజరై ఆసక్తిగా విన్నారు. అధికారులు జీఎస్టీపై వివరాలు తెలియజేస్తూ, ప్రజల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

Top News


LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
LATEST NEWS   Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....
LATEST NEWS   Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....
⚠️ You are not allowed to copy content or view source