Logo
Download our app
చీకటిలో 3 గ్రామాలు – విద్యుత్ కోసం డిమాండ్
NEWS   Sep 30,2025 10:29 pm
అల్లూరి జిల్లా, జీకే వీధి మండలం: ఏ.దారకొండ పంచాయితీ పరిధిలోని గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకాపల్లి గ్రామాలకు విద్యుత్‌ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత కేబుల్ వైర్లతోనే లైన్ ఇచ్చిన కారణంగా ఆ వైర్లు పూర్తిగా చిరిగిపోయి, ముక్కలుగా తెగిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాత్రివేళ చీకటిలో నానా పాట్లు పడుతున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి దృష్ట్యా కొత్త కేబుల్ వైర్లు వేయాలని విద్యుత్‌ శాఖ తక్షణమే స్పందించాలని 3 ఊర్ల ప్రజలు డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
LATEST NEWS   Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....
LATEST NEWS   Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....
⚠️ You are not allowed to copy content or view source