Logo
Download our app
బ్రహ్మోత్సవానికి పంచలోహ వాహనాల విరాళం
NEWS   Sep 30,2025 09:16 pm
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామానికి చెందిన మంగిలి పెళ్లి మహిపాల్ ఉదార హృదయం చూపించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా రూ.2.50 లక్షల విలువ గల 5 పంచలోహ వాహనాలను ఆలయానికి విరాళంగా అందించారు. మహిపాల్ గతంలోనూ ఆర్థిక సహాయాలు అందించారు. కార్యక్రమానికి సహకరించి, మద్దతు అందించిన దొంతుల తుక్కరం, దోమకొండ చిన్న రాజన్నకు గ్రామాభివృద్ధి కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. మహిపాల్ సేవా స్పూర్తి యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

Top News


LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...
LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...
LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
⚠️ You are not allowed to copy content or view source