Logo
Download our app
ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు
NEWS   Sep 29,2025 06:23 pm
ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. వారంలో రెండుసార్లు సంతకాలు చేయాలని పేర్కొంది. లిక్కర్ కేసులో ఏ-4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగ‌ళ‌వారం జైలు నుంచి విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

Top News


LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
LATEST NEWS   Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....
LATEST NEWS   Jun 14,2026 12:37 pm
ఈ ఒక్కడి ఆస్తి ₹100 లక్షల కోట్లు!
ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అయ్యాడు. అంటే అతని మొత్తం ఆస్థి 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లకు సమానం....
⚠️ You are not allowed to copy content or view source