Logo
Download our app
క‌రూర్ ఘ‌ట‌నపై పీవీఎన్ మాధ‌వ్ దిగ్భ్రాంతి
NEWS   Sep 28,2025 08:55 am
కరూర్ లో టీవీకే చీఫ్ విజ‌య్ నిర్వ‌హించిన ర్యాలీలో 39 మంది ప్రాణాలు కోల్పోవ‌డం, 40 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ‌డం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్. మృతుల్లో చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించిందన్నారు.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాన‌ని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

Top News


LATEST NEWS   Jun 14,2026 05:45 pm
మహిళల పై వృద్ధుల పై పిల్లల పై విరుచుకుపడుతున్న వీధి కుక్కలు
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో వీధి కుక్కలు, కోతుల సంచారం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. చేతిలో కవర్లు లేదా ఆహార పదార్థాలు పట్టుకుని బయటకు వెళ్లే...
LATEST NEWS   Jun 14,2026 05:45 pm
మహిళల పై వృద్ధుల పై పిల్లల పై విరుచుకుపడుతున్న వీధి కుక్కలు
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో వీధి కుక్కలు, కోతుల సంచారం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. చేతిలో కవర్లు లేదా ఆహార పదార్థాలు పట్టుకుని బయటకు వెళ్లే...
LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:41 pm
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న"...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
LATEST NEWS   Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
⚠️ You are not allowed to copy content or view source