హైదరాబాద్: మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ వేలం పాట రికార్డు బ్రేక్ చేసింది. ₹ 51లక్షల 7వేల 7 వందల 77లు పలికింది లడ్డూ. వేలం పాటలో ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత గణేష్ ఇల్లందు. గత సంవత్సరం ఇక్కడి లడ్డు 29 లక్షలు పలికింది.