Download our app
✖
Download our app
ఏసీబీకి చిక్కిన ఆర్టిఏ అధికారి భద్రు నాయక్
NEWS Aug 06,2025 02:44 pm
జగిత్యాల మం. జగిత్యాల తాటిపల్లిలోని ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయి. అధికారి భద్రు నాయక్ తన డ్రైవర్ ద్వారా రూ.22,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Top News
LATEST NEWS Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
LATEST NEWS Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
⚠️ You are not allowed to copy content or view source