శిబూ సోరేన్ కు రాహుల్ గాంధీ నివాళి
NEWS Aug 05,2025 07:24 am
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరెన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని, ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు ఎంపీ. హేమంత్ సోరెన్ కుటుంబీకులను ఓదార్చారు. సోరేన్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు.