ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఒంటరిని చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల వెనుక ఓ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. నల్లొండ జిల్లాలో ఓ లిల్లీపుట్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేశాడని ఫైర్ అయ్యారు.