జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
NEWS Aug 03,2025 12:03 pm
జమ్మూ కశ్మీర్ లో ఆదివారం ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు ఖతం అయ్యారు. టెర్రరిస్టులను అంతం చేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ అఖల్ ను చేపట్టాయి. గత శుక్రవారం నుంచి ఈ ఆపరేషణ్ ప్రారంభమైంది. ఇందులో ఇండియన్ ఆర్మీ, CRPF, జమ్మూకశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు. ఇప్పటికే పలువురిని మట్టుబెట్టాయి.